తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కార్మికులకు సరుకుల పంపిణీ - groceries distribution to migrant labors in Serilingampally

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్​లోని వలస కూలీలకు వివేకానంద సేవా సమితి సాయంతో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

groceries distribution to migrant labors in rangareddy district
వలస కార్మికులకు సరుకుల పంపిణీ

By

Published : Apr 27, 2020, 1:44 PM IST

లాక్​డౌన్​తో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివేకానంద సేవా సమితి గుర్తించింది. వారికి సాయం చేయడం కోసం నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించింది.

శేరిలింగంపల్లి, ఇందిరానగర్​లోని వలస కార్మికులకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల చేతులమీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు రవీందర్, నవీన్, శ్రీధర్ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details