తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒడిశా వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ - migrants updates in state

ఇటుక బట్టి కేంద్రాల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు తెరాస విద్యార్థి విభాగం నాయకులు.

Groceries distributes to odisha migrants
ఒడిశా వలసకూలీలకు నిత్యాసరాల పంపిణీ

By

Published : May 5, 2020, 4:12 PM IST

Updated : May 5, 2020, 4:37 PM IST

వలసకూలీలకు నిత్యాసరాల పంపిణీ

రంగారెడ్డి జిల్లా బొడకొండ గ్రామ పరిధిలో ఇటుక బట్టి కేంద్రాల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కార్మికులకు తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పాలకుర్ల వెంకటేశ్(పీవీ గౌడ్​)​ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లాక్​డౌన్ అమలుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి నగేశ్​, నాగరాజు ముదిరాజ్, ఈరమల్ల కాటం గౌడ్ పాల్గొన్నారు.

Last Updated : May 5, 2020, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details