రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణంలోని ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం తెలిసింది. వెంటనే ఆరోగ్య సిబ్బంది అతనిని గురువారం హైదరాబాద్లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు.
షాద్నగర్ పట్టణంలో తొలి కరోనా పాజిటివ్ - Shadnagar latest news today
షాద్నగర్ పట్టణంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అతని కుటుంబ సభ్యులను క్వారైంటైన్కు తరలించారు.
![షాద్నగర్ పట్టణంలో తొలి కరోనా పాజిటివ్ First corona positive case in Shadnagar town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7310655-966-7310655-1590171172338.jpg)
షాద్నగర్ పట్టణంలో తొలి కరోనా పాజిటివ్
శుక్రవారం పరీక్షల అనంతరం అతనికి పాజిటివ్ అని తెలింది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. బాధితుని కుటుంబ సభ్యులను క్వారైంటైన్కు తీసుకెళ్లారు.
ఇదీ చూడండి :నాడు ఉచిత వైద్యం చేశాడు.. నేడు వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు!