రాష్ట్రంలో అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తులకు గడువును ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఈ మేరకు పేర్కొంది.
అంబేడ్కర్ విదేశీ విద్యానిధి స్కీమ్ గడువు పెంపు - గిరిజన సంక్షేమ శాఖ
రాష్ట్రంలో అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తులకు గడువును ప్రభుత్వం పెంచింది. జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ వెల్లడించింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
అంబేద్కర్ విదేశీ విద్యానిధి స్కీమ్ గడువు పెంపు
డాక్యుమెంట్ల అప్లోడ్తోపాటు నిర్ణీత ఫార్మాట్లలో దరఖాస్తులు గడువులోపు అందించాలని తెలిపింది. వీసా ఫీజుతోపాటు ఒక వైపు విమాన ప్రయాణ ఛార్జీలు, 20 లక్షల ఆర్థిక సహాయం అందించే ఈ పథకాన్ని అర్హులు ఉపయోగించుకోవాలని కోరింది.
ఇదీ చూడండి:బయో బియ్యం అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు