రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఎంసెట్ పరిక్ష కేంద్రం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి పంపించారు. మాస్కులున్న అభ్యర్థులనే లోనికి అనుమతించారు.
ఎంసెట్ కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్ - eamcet exam latest news
ఎంసెట్ కేంద్రాల వద్ద అధికారులు కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఎంసెట్ సెంటర్ వద్ద మాస్కు ధరించిన విద్యార్థులనే లోనికి అనుమతించారు. శానిటైజర్ అందుబాటులో ఉంచారు.
ఎంసెట్ కేంద్రం వద్ద థర్మల్ స్ర్కీనింగ్
విద్యార్థులకు శానిటైజర్ అందుబాటులో ఉంచారు. ఉదయం ఏడుగంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.