తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊపిరి తీసిన పరుగు - పరుగు పందెం విషాదం

పోలీసు కావాలని కలగన్నాడు... కానీ ఇంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు.

కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షకు సాధన చేస్తూ యువకుడు మృతి

By

Published : Feb 14, 2019, 12:19 PM IST

Updated : Feb 14, 2019, 2:32 PM IST

కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షకు సాధన చేస్తూ యువకుడు మృతి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం మైదానంలో కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షకు సాధన చేస్తూ 23 ఏళ్ల ఏకాంబరం గుండెనొప్పితో మృతి చెందాడు. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏకాబంరం మైదానంలో అందరితో చురుకుగా ఉండేవాడన్ని స్నేహితులు వెల్లడించారు. మృతుడు మేటిళ్ల గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. కొడుకు మరణవార్తతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Last Updated : Feb 14, 2019, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details