తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2019, 11:28 PM IST

Updated : Nov 19, 2019, 11:46 PM IST

ETV Bharat / state

వేడి సాంబార్​ మీద పడి బాలుడి మృతి

నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన తల్లిదండ్రులు ఆదమరిస్తే ఏం జరుగుతుందో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. వేడి వేడి సాంబార్ మీద పడి మూడేళ్ల బాబు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా సర్దారణగర్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

boy dead

సంగారెడ్డి జిల్లా టేక్మాల్​ మండలం సిరిపల్లి చెందిన సురేశ్​ తన కొడుకు మూడేళ్ల హరీశ్​తో కలిసి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దారణగర్​లోని​ బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఫంక్షన్​లో వేడి వేడి సాంబార్​ హరీశ్​పై పడింది. తీవ్ర గాయాలైన హరీశ్​ను హైదరాబాద్​ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వేడి సాంబార్​ మీద పడి బాలుడి మృతి
Last Updated : Nov 19, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details