బిహార్ నుంచి 225 మంది వలసకూలీలు హైదరాబాద్ వచ్చారు. బిహార్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో తొలివిడత కూలీలు లింగంపల్లిలో దిగారు. వలస కూలీలకు పూలు ఇచ్చి మంత్రి గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, కలెక్టర్ అమాయ్ కుమార్ పుష్పాలతో స్వాగతం చెప్పారు. కూలీలకు పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి సైతం స్వాగతం పలికారు.
జిల్లాలకు తరలింపు...