తెలంగాణ

telangana

ETV Bharat / state

" 'బడి బాట'ను విజయవంతం చేయండి" - badi bata program in chevella in rangareddy district

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులతో పాటు  ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీడీవో హరీష్ కుమార్ తెలిపారు.

" 'బడి బాట'ను విజయవంతం చేయండి"

By

Published : Jun 11, 2019, 2:17 PM IST

" 'బడి బాట'ను విజయవంతం చేయండి"

మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బడి బాట కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో హరీశ్​ కుమార్​ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. బడి బాటను విజయవంతం చేయాలని కోరారు. పాఠశాల అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details