తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబులెన్స్​ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలో అంబులెన్సు బోల్తాపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

By

Published : Aug 19, 2019, 9:48 AM IST

అంబులెన్స్​ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుస్సేన్​పూర్​ కూడలి వద్ద ప్రమాదవశాత్తు అంబులెన్స్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంబులెన్స్​ బోల్తాపడి వృద్ధురాలు మృతి, ముగ్గురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details