తెలంగాణ

telangana

ETV Bharat / state

మధ్య మానేరు నుంచి నీటి విడుదల - తెలంగాణ వార్తలు

మధ్య మానేరు నుంచి దిగువ మానేరుకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. గాయంత్రి పంప్​హౌస్​ నుంచి మధ్య మానేరులోకి నీరు చేరుతుండటంతో తాజాగా 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

water release from mid manair in rajanna sirisilla district
మధ్య మానేరు నుంచి నీటి విడుదల

By

Published : Jan 17, 2021, 6:58 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరుకు విడుదల చేశారు. అటు గాయంత్రి పంప్​హౌస్​ నుంచి మధ్య మానేరులోకి నీరు చేరుతోంది.

ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. యాసంగి పంటల సాగు కోసం నీటిని విడుదల చేశారు.

ఇదీ చదవండి:గాయత్రి పంప్ హౌస్ నుంచి మధ్య మానేరుకు జలాలు

ABOUT THE AUTHOR

...view details