తెలంగాణ

telangana

ETV Bharat / state

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా... సిరిసిల్లలో చోరీలు

సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిన్న రాత్రి 3 ఇళ్లలో చొరబడి నగదు, బంగారంను ఎత్తుకెళ్లారు.

By

Published : May 12, 2019, 8:25 PM IST

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా... సిరిసిల్లలో చోరీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు హల్​చల్ చేశారు. వేములవాడ మండలం చీర్లవంచ ఆర్​అండ్​ఆర్ కాలనీలో గత రాత్రి 3 ఇళ్లలో చొరబడి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వేములవాడ పోలీసులు క్లూస్ టీంతో పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా... సిరిసిల్లలో చోరీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details