తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగిసిన నామినేషన్ల పర్వం - mptc

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలివచ్చి నామపత్రాలు సమర్పించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగిసిన నామినేషన్ల పర్వం

By

Published : Apr 28, 2019, 11:30 PM IST

ముగిసిన నామినేషన్ల పర్వం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల స్వీకరణ ముగిసింది. తంగళ్ళపల్లి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకుగానూ 94 నామ పత్రాలు దాఖలు కాగా, ఒక జడ్పీటీసీ స్థానానికి 10 నామ పత్రాలు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఇవాళ నామపత్రాల దాఖలుకు చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలివచ్చి నామినేషన్లు వేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details