తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2020, 1:06 PM IST

ETV Bharat / state

కరోనా అవగాహనకై పెయింటింగ్​

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని పెద్దమ్మ గుడి చౌరస్తాలో కరోనా చిత్రాన్ని గీసి, వైరస్​ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కరోనాను అరికడదామనే నినాదాలతో ఉన్న ఈ పెయింటింగ్​ అందరిని ఆకట్టుకుంటోంది.

Painting on Corona Virus Awareness
కరోనా అవగాహనపై పెయింటింగ్​

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని పెద్దమ్మ గుడి చౌరస్తాలో కరోనా చిత్రాన్ని గీశారు. వ్యక్తిగత దూరం పాటిద్దాం... కరోనాను నివారిద్దాం, కేసీఆర్​ మాట విందాం... కరోనాను తరిమికొడదాం అనే నినాదాలతో వేసిన పెయింటింగ్​ అందరిని ఆకట్టుకుంటుంది.

ABOUT THE AUTHOR

...view details