తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​ - వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​

సిరిసిల్ల వేములవాడ రాజన్నను మంత్రి శ్రీనివాస్​గౌడ్​ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

minister-srinivas-goud-visited-vemulavada-rajanna-at-siricilla-district
వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​

By

Published : Feb 16, 2020, 12:59 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తుందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details