తెలంగాణ

telangana

ETV Bharat / state

ktr: అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి కేటీఆర్ - తెలంగాణ వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్​లో గల అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కలెక్టరెట్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో పర్యటించారు.

minister ktr, telangana formtion day
మంత్రి కేటీఆర్, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

By

Published : Jun 2, 2021, 1:08 PM IST

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్​లో జాతీయ జెండాను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తొలుత పాత బస్టాండ్​లో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టణంలో పర్యటించారు.

జిల్లాలోని ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కలెక్టరేట్ ఎదుట వాహనాలు నిలిపివేయడంతో ప్రయాణికులు సుమారు అరగంటపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి:KCR: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్​ నివాళి

ABOUT THE AUTHOR

...view details