'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'
'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు' - CONGRESS
70 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు దేశాన్ని అప్పుల్లో ఉంచారని విమర్శించారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. కానీ ఐదేళ్లలోనే కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన బహిరంగ సభలో అన్నారు.

'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'
ఇవీ చదవండి:హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు
Last Updated : Mar 31, 2019, 2:41 PM IST