రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు - వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
కార్తీక మాస చివరి సోమవారం కావడం వల్ల వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తడిబట్టలతో కోడె మొక్కలు చెల్లించుకుంటున్నారు.
![రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5167339-thumbnail-3x2-rajanna.jpg)
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ఇవీ చూడండి: కార్తిక పౌర్ణమి దీపాల వెలుగులు