'ఫర్ యూ... విత్ యూ ఆల్వేస్'... షీ టీమ్స్
మహిళలకు, విద్యార్థినులకు షీ టీమ్స్పై అవగాహన కల్పించేందుకు రాజన్న సిరిసిల్లలో ఎస్పీ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. ఫర్ యూ విత్ యూ ఆల్వేస్ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు.
షీ టీమ్పై అవగాహన కల్పించేందుకు 2కె రన్
ఇవీ చూడండి:నేడు నిజామాబాద్లో ఈసీ రజత్ కుమార్ పర్యటన