తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇళ్లల్లోకి చేరిన నీరు... ఆశ్రయం కల్పించిన అధికారులు - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్​నగర్​లోని ఇళ్లు నీటమునిగాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఆశ్రయం కల్పించారు అధికారులు.

flood waters enter into houses in rajanna sircilla district
ఇళ్లల్లోకి చేరిన నీరు... ఆశ్రయం కల్పించిన అధికారులు

By

Published : Aug 20, 2020, 2:18 PM IST

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిరిసిల్ల పట్టణంలోని ఈదుల చెరువు పూర్తిగా నిండింది. చెరువులోని నీరు పట్టణపరిధిలోని ముష్టిపల్లి గ్రామం రాజీవ్​నగర్​లోని ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. వాళ్లను స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించి ఆశ్రయం కల్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details