రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది. బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలతో మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు.
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం - telangana varthalu
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కోడె మొక్కులు చెల్లించుకున్నారు.`

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: వర్గల్ సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి