రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రం సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సినారె వర్ధంతి నిర్వహించారు. సినారె చిత్రపటానికి కవులు, కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శంకరయ్య, ప్రముఖ కవి జనపాల శంకరయ్య, పత్తిపాక మోహన్, ఆడేపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సినారె వర్ధంతి సందర్భంగా రచయితల నివాళులు - ప్రముఖ రచయిత
సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రముఖ రచయిత సీ నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా పలువులు నివాళులర్పించారు.

సినారె వర్ధంతి సందర్భంగా రచయితల నివాళులు