భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణంపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నేతలు ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. సుష్మ మృతిచెందడం భాజపాతోపాటు యావత్ దేశానికే తీరనిలోటని భాజపా జిల్లా బాధ్యులు రావుల రామ్మాథ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె కీలకంగా వ్యవహరించాలని గుర్తుచేశారు.
సుష్మా స్వరాజ్కు భాజపా నేతల నివాళి - bjp rajanna siricilla
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మాస్వరాజ్ కీలకంగా వ్యవహరించాలని కొనియాడారు.

సుష్మా స్వరాజ్కు భాజపా నేతల నివాళి