తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు - 2019 TELANGNA NAMINATIONS

చివరి రోజు కావడం వల్ల ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు భారీగా వస్తున్నాయి. తెరాస పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వర రావు తరఫున మొదటి సెట్టు నామపత్రం ఆపార్టీ నాయకురాలు స్వర్ణకుమారి, నామ తమ్ముడు కృష్ణయ్య దాఖలు చేశారు.

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు

By

Published : Mar 25, 2019, 1:36 PM IST

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు భారీగా వస్తున్నాయి. చివరి రోజు కావడం వల్ల అన్ని పార్టీల నేతలు తరలివచ్చారు. తెరాస అభ్యర్థి తరఫున మొదటి సెట్టు నామపత్రం ఆపార్టీ నాయకురాలు స్వర్ణకుమారి, నామ తమ్ముడు కృష్ణయ్య సమర్పించారు. అంతకు ముందు నామ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన తరఫున నరాల సత్యనారాయణ నామినేషన్ వేయగా... భాజపా అభ్యర్థి వాసుదేవరావు కూడా నామపత్రం సమర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details