వామనరావు, నాగమణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని వారి మృతదేహాలను చూసేందుకు తరలి వచ్చి నిరసన చేపట్టారు.
'న్యాయవాద దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పగించాలి' - Peddapalli District Latest News
న్యాయవాద దంపతులను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
!['న్యాయవాద దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పగించాలి' Prosecutors in the Peddapalli district center have raised concerns that those who killed the lawyer couple should be severely punished](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10678343-398-10678343-1613648675125.jpg)
న్యాయవాదుల హత్యను నిరసిస్తూ పెద్దపల్లిలో న్యాయవాదులు ఆందోళన
ప్రభుత్వంతో పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. న్యాయవాద దంపతుల కుటుంబాలను పరామర్శించారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు