తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్యాన్సర్​ వ్యాధికి మందు కనుగొనే ప్రయత్నం జరుగుతోంది'

వ్యాధులన్నింటిలో క్యాన్సర్​ ప్రాణాంతకరమైన వ్యాధి అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో క్యాన్సర్​ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు.

By

Published : Dec 23, 2019, 10:57 AM IST

minister koppula eshwar inaugrated cancer test centre in godavarikhani government hospital in peddpalli district
మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పర్యటన

మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పర్యటన

క్యాన్సర్​ వ్యాధి నివారణకు వ్యాక్సిన్​ కనుగొనే ప్రయత్నం జరుగుతోందని సఫలమైతే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో క్యాన్సర్​ నిర్ధరణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. విజయమ్మ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రారంభంలో మంత్రితో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్​ పాల్గొన్నారు.

ఇలాంటి పరీక్షా కేంద్రాలు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి కొప్పుల తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details