తెలంగాణ

telangana

ETV Bharat / state

'బోధన్​లో మలేరియాపై యుద్ధం'

నిజామాబాద్ జిల్లా బోధన్​లో మలేరియాపై యుద్ధం ప్రకటించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించారు.

By

Published : Apr 25, 2019, 12:29 PM IST

మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీలు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. ఆసుపత్రి నుంచి అంబెడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మలేరియాను అంతం చేయడమే తమ కర్తవ్యమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీలు

ABOUT THE AUTHOR

...view details