తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాంసాగర్​ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం - srsp latest news

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు వరద కాలువకు నీరు విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాలువ పరివాహక గ్రామాల ప్రజలు కెనాల్​లోకి వెళ్లొద్దని చెప్పారు.

srsp
srsp

By

Published : Sep 12, 2020, 4:33 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి రేపు ఉదయం10 గంటలకు వరద కాలువకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అందువల్ల వరద కాలువ పరివాహక గ్రామాల ప్రజలు కాలువలోకి వెళ్లొద్దని కోరారు. ముఖ్యంగా గొర్రెలు, గేదెల కాపరులు, కెనాల్​లో మోటార్లు గల రైతులు, చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details