తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్ జిల్లా కేంద్రం​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె - నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 39వ రోజూ కొనసాగుతోంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రం​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె

By

Published : Nov 12, 2019, 4:48 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 39వ రోజూ కొనసాగుతోంది. నగరంలోని ధర్నా చౌక్​లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా, న్యాయస్థానాలకు తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంతానికి పోకుండా కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని... వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రం​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details