తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇండియన్​ పోస్టల్​ పేమెంట్​ బ్యాంక్​పై అవగాహన సదస్సు - undefined

నిజామాబాద్​ జిల్లా బోధన్​ డివిజన్​ పరిధిలోని పోస్ట్​ ఆఫీస్​ల శాఖల పోస్ట్​ మాస్టర్లకు ఇండియన్​ పోస్టల్​ పేమెంట్​ బ్యాంక్​పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

అవగాహన కార్యక్రమం

By

Published : May 15, 2019, 3:38 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ డివిజన్​లో పోస్ట్​ ఆఫీస్​ శాఖల పోస్ట్​ మాస్టర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తపాలశాఖ ప్రవేశపెట్టిన ఇండియన్​ పోస్టల్​ పేమెంట్​ బ్యాంక్​, జీవిత బీమా మరియు సుకన్య సమృద్ధి వంటి పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని పోస్ట్​ ఆఫీస్​ సీనియర్​ సూపరింటెండెంట్​ ఉమా మహేశ్వర్​ వివరించారు. ఇండియన్​ పోస్టల్​ పేమెంట్​ బ్యాంక్​ ద్వారా ప్రజలు అనేక లాభాలు పొందుతారని... ఇంటి నుంచే అన్ని రకాల చెల్లింపులు చేసుకోవచ్చని వివరించారు.

అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పోస్ట్​ మాస్టర్లు

ABOUT THE AUTHOR

...view details