నిజామాబాద్ జిల్లా భాజపా నాయకులు దన్పాల్ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు.
సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా నాయకులు - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
నిజామాబాద్ జిల్లా భాజపా నాయకులు దన్పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
![సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా నాయకులు The bjp leaders distributed the essentials at nizamabad govt hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7166794-129-7166794-1589278103360.jpg)
సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా నాయకులు
కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు మరవలేనివని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 అంతమయ్యేవరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి :దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం... చూపరులకు కనువిందు