సృష్టిలో సమస్తజీవకోటి మనుగడకు గాలి ఎంతో అవసరమని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ 67వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడంలోని మాతా శిశు ఆసుపత్రిలో మొక్కలను నాటారు.
కేసీఆర్కు సభాపతి పోచారం జన్మదిన శుభాకాంక్షలు - పోచారం శ్రీనివాస్రెడ్డి తాజా
సీఎం కేసీఆర్ 67వ జన్మదినం సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రిలో మొక్కలను నాటారు.
![కేసీఆర్కు సభాపతి పోచారం జన్మదిన శుభాకాంక్షలు Speaker Pocharam Srinivas Reddy wished Chief Minister KCR a happy birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10659297-935-10659297-1613543141594.jpg)
సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు: సభాపతి పోచారం
వాతావరణంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోందని స్పీకర్ పోచారం అన్నారు. స్వచ్ఛమైన గాలి కావాలంటే ప్రతీఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి:కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ