నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్లాస్టిక్ అంతం-అందరి పంతం అనే నినాదంతో... ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు వినియోగించొద్దని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించినట్లు ఎంపీడీవో సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే... ఐదు వందల నుంచి ఐదు వేల వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.
ప్లాస్టిక్ వాడితే... ఐదు వేల వరకు జరిమానా: ఎంపీడీవో - dont plastic use
ప్లాస్టిక్ వినియోగిస్తే ఐదు వందల నుంచి ఐదు వేల వరకు జరిమానా విధించనున్నట్లు... బాల్కొండ ఎంపీడీవో సంతోష్ కుమార్ హెచ్చరించారు.
ప్లాస్టిక్ వాడితే... ఐదు వేల వరకు జరిమానా: ఎంపీడీవో