నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్లపైకి వర్షం నీరు చేరింది. జిల్లాలోని అనేక గ్రామాలకు రాకపోకలు రద్దయ్యాయి. ఆదివారం గంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ఆదివారం కురిసిన వర్షాలకు పొంగిపొర్లిన వాగులు - ఆదివారం కురిసిన వర్షాలకు పొంగిపొర్లిన వాగులు
నిజమాబాద్ నగరవ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి రవాణా వ్యవస్థ ఆగిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

ఆదివారం కురిసిన వర్షాలకు పొంగిపొర్లిన వాగులు
జిల్లాలోని చెరువులు వాగులు కుంటలు, కొత్త నీటితో జలకళ సంతరించుకుంటున్నాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి వరద నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి వరద నీరు భారీగా వస్తోంది.
ఇదీ చదవండిఃఆదరణకు నోచుకోక.. తల్లిపేగు విలవిల