నిజామాబాద్లోని గంగస్థాన్ ఫేస్-2లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ధ్యాన కేంద్రం ప్రారంభంమైంది. ప్రారంభ కార్యక్రమానికి మేయర్ దండు నీతూ కిరణ్ హజరయ్యారు. నగరంలో ధ్యాన మందిరం ఏర్పాటు చేయటం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
గంగస్థాన్ ఫేస్-2లో ధ్యాన కేంద్రం ప్రారంభం - గంగస్థాన్ ఫేస్-2లో ధ్యాన కేంద్రం ప్రారంభం
నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేస్-2 లో నూతనంగా నిర్మించిన శ్రీ రామకృష్ణ ధ్యానమందిర సంప్రోక్షణ వివేకానంద సభా ప్రాగణం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ నీతూ కిరణ్ శేఖర్ హాజరయ్యారు.
గంగస్థాన్ ఫేస్-2లో ధ్యాన కేంద్రం ప్రారంభం
నేటి యువత... రామకృష్ణ పరమహంస, వివేకానందలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నగరవాసులు ధ్యానమందిర కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్వామి సుకృతానంద మహారాజ్, స్వామి యొగేశానందజీ స్వామి, శితికంఠానందజీ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఈనాడు తోడుగా.. లబ్ధిదారులు ఆనందంగా...
TAGGED:
nizamabad latest news