తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2020, 7:34 PM IST

ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన బోధన్​ నామినేషన్​ ప్రక్రియ

మున్సిపల్​ ఎన్నికల నామపత్రాల దాఖలుకు గడువు ముగిసింది. నిజామాబాద్​ జిల్లా బోధన్​లో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్​ వేశారు.

nominations closed in bodhan municipality in nizamabad district
ప్రశాంతంగా ముగిసిన బోధన్​ నామినేషన్​ ప్రక్రియ

ప్రశాంతంగా ముగిసిన బోధన్​ నామినేషన్​ ప్రక్రియ

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో నామినేషన్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తెరాస అభ్యర్థులు.. ఎమ్మెల్యే షకీల్​ ఇంటి నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు సమర్పించారు.

ఈ ర్యాలీలో ఎమ్మెల్యే షకీల్​తో పాటు ఇంఛార్జి తుల ఉమ పాల్గొన్నారు. తెరాస చేపట్టిన సంక్షేమ పథకాలే పుర ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details