తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2021, 2:24 PM IST

ETV Bharat / state

'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'

దొంగ పాస్‌పోర్టుల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించటం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇస్తున్నారని... దేశ భద్రతకు సవాలుగా మారిందన్నారు.

'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'
'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'

నిజామాబాద్‌ జిల్లాలో దొంగ పాస్‌పోర్టుల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించటం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇస్తున్నారని... దేశ భద్రతకు సవాలుగా మారిందన్నారు. ఈ విషయం గురించి హోంమంత్రి పట్టించుకోవట్లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా రూ. 500 కోట్లు ఖర్చు చేశారన్న అర్వింద్‌... వాటిని ఎన్​ఆర్ఐ సెల్‌కోసం ఖర్చు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.

'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'

ABOUT THE AUTHOR

...view details