నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బారులు తీరిన రైతులు
భారీ బందోబస్తు:
భారీ బందోబస్తు:
వీరందరి రాకతో కలెక్టరేట్ ప్రాంగణం నిండిపోయింది. పోలీసులు ముందుజాగ్రత్తగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించారు.
ఇదీ చూడండి:నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు