తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్​ నారాయణ రెడ్డి - bodha govt hospital latest news

కరోనా నిర్ధరణ పరీక్షలకు అవసరమైన కిట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నాయని నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలోని బోధన్​ ప్రభుత్వం ఆస్పత్రిని తనిఖీ చేశారు.

nizamabad district collector narayana reddy visit govt hospital in bodhan
ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్​ నారాయణ రెడ్డి

By

Published : Aug 27, 2020, 5:38 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. దవాఖానాలోని అన్ని విభాగాలను పరిశీలించారు. కరోనా నిర్ధరణ పరీక్షలకు అవసరమైన కిట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రైవేట్ దవాఖానాకు కొవిడ్​ పరీక్షల కోసం వచ్చిన వారికి సీటీ స్కాన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా సోకితే భయపడకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్నారు.

ఇదీ చూడండి:సుశాంత్ కేసు: సీబీఐ దర్యాప్తులో బయటపడ్డ నిజాలు!

ABOUT THE AUTHOR

...view details