నిజామాబాద్ జిల్లాలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిపారు. స్వామి రథాన్ని లాగుతూ ఊరేగింపు నిర్వహించారు. నీలకంఠేశ్వరస్వామి ఆలయం నుంచి సమీపంలోని మీసేవ కేంద్రం వరకు ఊరేగించి అనంతరం ఆలయానికి తీసుకొచ్చారు.
ఘనంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం - nizamabad district news today
నిజామాబాద్ జిల్లాలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి రథోత్సవం యాత్రకు హాజరయ్యారు.
![ఘనంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం Neelakantheshwaraswamy chariot festival at nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5926074-373-5926074-1580571533984.jpg)
ఘనంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం
రథంలో ఉన్న దేవతామూర్తులను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.
ఘనంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం
ఇదీ చూడండి :ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు: మంత్రి ప్రశాంత్ రెడ్డి