తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలు బయటకు రాకుండా మీరే చూసుకోవాలి'

బాల్కొండ మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చిన ప్రాంతాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితుల గురించి అధికారులను అడిగి... పలు సూచనలు చేశారు.

By

Published : Apr 8, 2020, 4:36 PM IST

minister-vemula-prashanth-reddy-visit-balkonda
'ప్రజలు బయటకు రాకుండా మీరే చూసుకోవాలి'

నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చిన ప్రాంతాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అక్కడి పరిస్థితులు, కరోనా కట్టడి చర్యలపై ఆరా తీసి... అధికారులకు పలు సూచనలు చేశారు.

'ప్రజలు బయటకు రాకుండా మీరే చూసుకోవాలి'

ప్రజలకు కావల్సిన సరుకులను, మందులను, బియ్యాన్ని ఇంటికి వచ్చే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ ముగిశాక 'వుహాన్​' ప్రజలు ఏం చేస్తున్నారు?

ABOUT THE AUTHOR

...view details