రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎముకలు కొరికే చలిలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి బైఠాయించారు.
రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ప్రశాంత్ రెడ్డి - తెలంగాణలో భారత్ బంద్
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బైఠాయించారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
![రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ప్రశాంత్ రెడ్డి minister prashant reddy participated in bharat bandh in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9806569-519-9806569-1607417227162.jpg)
రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ప్రశాంత్ రెడ్డి
ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని కోరారు. రైతులకు కచ్చితంగా మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:మంత్రి కొప్పుల కాన్వాయ్ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు