తెలంగాణ

telangana

గమ్యం దూరం.. బతుకు భారం

By

Published : May 9, 2020, 3:42 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలకు ఉపాధి కరవైంది. తమ స్వస్థలాలకు నడక మార్గాన, లారీల్లో చేరుకుంటున్నారు. మండుటెండల్లో... వాహనాల్లో ఇరుక్కుగా అవస్థల ప్రయాణాన్ని సాగిస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలోని 44వ నంబర్​ జాతీయ రహదారిపై దాతలు అందిస్తున్న భోజనంతో కడుపు నింపుకొంటూ... బతుకు జీవుడా అంటూ పయనం సాగిస్తున్నారు.

Nizamabad district latest news
Nizamabad district latest news

.

ABOUT THE AUTHOR

...view details