తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్ జిల్లా సావేల్​లో చిరుత పులి కలకలం - నిజామాబాద్ జిల్లా వార్తలు

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావేల్ గ్రామంలో చిరుత పులి కలకలం సృష్టించింది. పంట పొలాలకు వెళ్లిన రైతులకు చిరుత కనపడడం వల్ల వారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

Leopard wandering at savel in nizamabad district
నిజామాబాద్ జిల్లా సావేల్​లో చిరుత పులి కలకలం

By

Published : Sep 22, 2020, 1:01 PM IST

ఈ మధ్య పొల్లాలో పెద్ద పులి, చిరుత పులుల సంచారం పెరిగింది. తాజాగా నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావేల్ గ్రామంలో చిరుత పులి కలకలం సృష్టించింది. పంట పొలాలకు వెళ్లిన రైతులకు చిరుత కనపడడం వల్ల వారు భయాందోళనకు గురయ్యారు. పంటపొలల్లోకి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేశారు. చిరుత కోసం అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details