తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఆర్​సీ నివేదికను వ్యతిరేకిస్తూ పీఆర్టీయూ నిరసన - Nizamabad District Latest News

ప్రభుత్వం చొరవ తీసుకుని పీఆర్​సీని 63శాతం ప్రకటించాలని పీఆర్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద నేతలతో కలిసి నిరసన తెలిపారు.

PRTU protest against PRC
పీఆర్​సీకి వ్యతిరేకంగా పీఆర్టీయూ నిరసన

By

Published : Jan 28, 2021, 4:38 PM IST

రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పీఆర్​సీని 63శాతం ప్రకటించాలని పీఆర్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వేతన సవరణ నివేదికపై పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నేతలు నిరసన తెలుపుతూ పీఆర్​సీ పత్రాలు దహనం చేశారు. మూడేళ్లు కష్టపడి పీఆర్​సీ కమిటీ.. జీతాలు పెంచకపోగా తగ్గించేలా ప్రతిపాదనలు చేయడం దారుణమన్నారు.

ఇదీ చూడండి:పీఆర్​సీ సిఫారసులను అంగీకరించేది లేదు: యూటీఎఫ్​

ABOUT THE AUTHOR

...view details