తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2021, 2:15 PM IST

ETV Bharat / state

కేసీఆర్​ కప్ ఫైనల్ మ్యాచ్​ ప్రారంభం

నిజామాబాద్​ కలెక్టరేట్​ గ్రౌండ్​లో కేసీఆర్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తామన్నారు.

kcr-cup-final-match-organised-by-telangana-jagruthi-in-nizamabad-collectorate
కేసీఆర్​ కప్ ఫైనల్ మ్యాచ్​ ప్రారంభం

నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్​లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్​ను అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రారంభించారు. యువతను సామాజిక సేవా రంగాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని తెలిపారు.

ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details