తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2019, 9:14 AM IST

ETV Bharat / state

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని వివేకానంద కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనంను పోలీసులు ఛేదించారు. సోలాపూర్​కు చెందిన నందకుమార్ స్థానిక చంద్రనగర్​లో కిరాయికి ఉంటూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందుతున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నేరస్తుడి నుంచి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, ఒక చరవాణీ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

ఇదీ చూడండి : ప్రమాణ పూర్వకంగా తప్పులు చెబుతారా?

ABOUT THE AUTHOR

...view details