తెరాస ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు : ధర్మపురి అరవింద్
నిజామాబాద్ ఎంపీగా గెలిచేది నేనే: ధర్మపురి అరవింద్ - bike ryally
బోధన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ముఖ్య కార్యకర్తలతో జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించింది : ధర్మపురి అరవింద్
ఇవీ చూడండి :మహాకూటమి వస్తే నోట్ల రద్దుపై దర్యాప్తు: మమత