తెలంగాణ

telangana

కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు

కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గిందని అంతా భావిస్తోన్న సమయంలో బ్రిటన్​లో మరో కొత్త రకం వైరస్​ను గుర్తించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 26 మందిని అధికారులు గుర్తించారు.

By

Published : Dec 24, 2020, 7:17 AM IST

Published : Dec 24, 2020, 7:17 AM IST

కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు
కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు

కరోనా కొత్త రకం స్ట్రెయిన్ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల యూకే, ఇటలీ, ఇతర దేశాల నుంచి జిల్లాకు 26 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 8 నుంచి 22 మధ్య నిజామాబాద్‌ జిల్లాకు వచ్చిన 26 మంది భారతీయులు రాగా... వారిని గుర్తించి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details