తెలంగాణ

telangana

ETV Bharat / state

గోమాత సేవలో ఇందూరు వాసులు

నిజామాబాద్ జిల్లాలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజరంగ్​ దళ్​ ఆధ్వర్యంలో జరిగిన గోమాత సేవలో పాలుపంచుకొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

By

Published : Apr 2, 2019, 5:50 PM IST

గోమాత సేవలో ఇందూరు వాసులు

గోమాత సేవలో ఇందూరు వాసులు
నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలో గో పూజ మరియు యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఏక చక్రేశ్వర గోసేవా సమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే గోసేవ వంద వారాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రజలు, సమితి సభ్యులు పాల్గొని గోసేవలో పాలుపంచుకున్నారు. ప్రతి మంగళవారం కూడా గోసేవ సమితి నిర్వహించే గోమాత సేవలో భక్తులు అధికంగా పాల్గొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details